కరోనా సాకుతో దోచుకున్నోడికి దోచుకున్నంత
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మనదేశంలో చాలామంది నాయకులు ధనవంతులు మధ్యతరగతి వారు నిరుపేద వారికి వారికి తోచినంత సహాయం చేస్తూ వారికి కావలసిన నిత్యావసర వస్తువులు సమకూరుస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటూ ఉండగా...