బిచ్కుంద మండలంలోని కందర్పల్లి గ్రామంలో బిచ్కుంద సహకార సంఘం ఆధ్వర్యంలో సొసైటి చైర్మన్ బాలాజీ ఎంపిపి అశోక్ పటేల్ మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇరువురితో పాటు తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి సహకార సంఘం వైస్ చైర్మన్ యాదవరావు డైరెక్టర్ మారుతి గ్రామ రైతులు పాల్గొన్నారు.
previous post