32.7 C
Hyderabad
April 26, 2024 23: 13 PM
Slider నిజామాబాద్

సహకార సొసైటీ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

masks 221

బిచ్కుంద మండలంలోని కందర్పల్లి గ్రామంలో బిచ్కుంద  సహకార సంఘం ఆధ్వర్యంలో సొసైటి చైర్మన్ బాలాజీ ఎంపిపి అశోక్ పటేల్ మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటి నుండి బయటకు రాకుండా  ఉండాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఇరువురితో పాటు తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి సహకార సంఘం వైస్ చైర్మన్ యాదవరావు డైరెక్టర్ మారుతి గ్రామ రైతులు పాల్గొన్నారు.

Related posts

తిరంగా ర్యాలీ: పౌరసత్వ చట్టం చారిత్రక అవసరం

Satyam NEWS

రంగనాయక సాగర్ మూడవ పంపు ప్రారంభం

Satyam NEWS

ఎలక్షన్ ఫైర్: విపక్షాల కుట్రలు ప్రజలు నమ్మరు

Satyam NEWS

Leave a Comment