పల్నాడు ప్రాంతంలో ఇక మెరుగైన వైద్య సౌకర్యాలు
ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదరికంలో, అనారోగ్యంతో మగ్గిపోయే పల్నాడు ప్రాంతానికి గురజాల మెడికల్ కాలేజీ ఒక వరంగా మారబోతున్నది. మెడికల్ కళాశాల నిర్మాణానికి మొత్తం రూ.325 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది....