మంత్రి అంబటి పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని జిల్లా కోర్టు ఆదేశించింది. అంబటి నేతృత్వంలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో సత్తెనపల్లిలో వైకాపా నేతలు టికెట్లు అమ్ముతున్నారని జనసేన నేతలు పోలీస్ స్టేషన్లో...