ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం
ఏప్రిల్ నాటికి కాళేశ్వరం జలాలను సూర్యాపేట జిల్లాకు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినందుకు చివ్వేంల మండలం మున్యానాయక్ తండా ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తమ...