28.2 C
Hyderabad
April 30, 2025 06: 14 AM
నల్గొండ

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం

tanda people

ఏప్రిల్ నాటికి కాళేశ్వరం జలాలను సూర్యాపేట జిల్లాకు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినందుకు చివ్వేంల మండలం మున్యానాయక్ తండా ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తమ ప్రాంతానికి కాళేశ్వరం జలాలను అందించేందుకు విశేషంగా కృషి చేసిన మంత్రి జగదీశ్ రెడ్డికి వారు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్యానాయక్ తండా లో తండా యం పి టి సి సాగర్ సుశీల, గ్రామ టి ఆర్ యస్ కమిటీ అధ్యక్షుడు చాంప్లా, శబరినాధ్, నాగ, పచ్చిరం నవీన్ పాల్గొన్నారు.

Related posts

హుజూర్ నగర్ లో ఆరోగ్య మేళాను సద్వినియోగం చేసుకోండి

Satyam NEWS

పోలీసులకు మాస్కులు పంచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Satyam NEWS

ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా మోసం చేసింది

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!