33.2 C
Hyderabad
May 11, 2024 13: 27 PM
నల్గొండ

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం

tanda people

ఏప్రిల్ నాటికి కాళేశ్వరం జలాలను సూర్యాపేట జిల్లాకు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినందుకు చివ్వేంల మండలం మున్యానాయక్ తండా ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తమ ప్రాంతానికి కాళేశ్వరం జలాలను అందించేందుకు విశేషంగా కృషి చేసిన మంత్రి జగదీశ్ రెడ్డికి వారు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్యానాయక్ తండా లో తండా యం పి టి సి సాగర్ సుశీల, గ్రామ టి ఆర్ యస్ కమిటీ అధ్యక్షుడు చాంప్లా, శబరినాధ్, నాగ, పచ్చిరం నవీన్ పాల్గొన్నారు.

Related posts

చిట్యాల మండలంలో తొలి కరోనా కేసు నమోదు

Satyam NEWS

సంస్కృత శ్లోకాలను అలవోకగా చెప్పేస్తున్న చరణ్

Satyam NEWS

పిడుగుపాటుకు కాలిపోయిన ట్రాన్స్ ఫార్మర్

Satyam NEWS

Leave a Comment