తాడికొండ ఎమ్మెల్యేకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని
ఇటీవల వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన చలివేంద్రపు సురేష్, శృంగారపాటి సందీప్ల నుంచి తనకు ప్రాణాహాని ఉందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. వారిద్దరు తనను బ్లాక్మెయిల్ చేస్తూ, బెదిరిస్తున్నారని ఆమె గుంటూరులోని...