అప్పుడే పుట్టిన మగ శిశువును సంచిలో పెట్టి గిద్దలూరు తాసిల్దార్ కార్యాలయం ముందు వదిలేసి వెళ్లిందో గుర్తుతెలియని తల్లి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు అపుడే పుట్టిన మగ శిశువును...
ఇద్దరు కుమారులతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. సత్తుపల్లి తామర చెరువులో దూకి ఇద్దరు కుమారులతో తల్లి ఆత్మహత్యకు పాల్పడింది....