38.2 C
Hyderabad
April 29, 2024 12: 10 PM
Slider ముఖ్యంశాలు

ఇద్దరు కుమారులతో కలిసి తల్లి ఆత్మహత్య

#suicide

ఇద్దరు కుమారులతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. సత్తుపల్లి తామర చెరువులో దూకి ఇద్దరు కుమారులతో తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.

మృతులను మృదుల, ప్రజ్ఞాన్(8), మహాన్‌లుగా పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Related posts

ఫేక్ న్యూస్: కరోనా వైరస్‌ వదంతులు నమ్మెద్దు

Satyam NEWS

మేకల బాలస్వామి కుటుంబానికి మాజీ మంత్రి జూపల్లి పరామర్శ

Satyam NEWS

విజయంతో ఎగిరెగిరి పడుతున్న పాక్.. మంత్రి నోటి దూల

Sub Editor

Leave a Comment