37.2 C
Hyderabad
May 2, 2024 12: 22 PM
Slider ప్రకాశం

గిద్దలూరు లో పసికందును వదిలేసి వెళ్లిన తల్లి

#baby

అప్పుడే పుట్టిన మగ శిశువును సంచిలో పెట్టి గిద్దలూరు తాసిల్దార్ కార్యాలయం ముందు వదిలేసి వెళ్లిందో గుర్తుతెలియని తల్లి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు అపుడే పుట్టిన మగ శిశువును ఒక సంచిలో పెట్టి

గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిపోగా ఆ సంచిని పందులు లాక్కెళ్ళే ప్రయత్నం చేస్తున్న సమయంలో పసికందు ఏడుపు విని తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది పందులను తరిమి కొట్టారు. సంచిలో చూడగా శిశువు కనిపించడంతో

వెంటనే శిశువును ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలియజేశారు.

Related posts

గ్రేట్ పర్సనాలిటీ: డాక్టర్ అంబేద్కర్ చరిత్ర అజరామరం

Satyam NEWS

మద్యం మత్తులో ఒంటికి నిప్పంటించుకొన్న ఓ ఆటోడ్రైవర్

Satyam NEWS

ఇక అంబర్ పేట్ జర్నలిస్టుల న్యాయపోరాటం

Satyam NEWS

Leave a Comment