తిరుపతి ఎంపీ స్థానం ఉప ఎన్నికపై సీఎం భేటీ
తిరుపతి లోక్సభ స్థానం ఉప ఎన్నికపై పార్టీ నేతలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ భేటీ అయ్యారు. గురువారం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ...