బత్తాయిని ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రజలకు ఇవ్వాలి
లాక్ డౌన్ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే బత్తాయిని కొనుగోలు చేసి ప్రజలకు ఇవ్వాలని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు, పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లాలో కరోనా నివారణ చర్యలు,ధాన్యం...