తెలుగుదేశం అగ్ర నేతలు చంద్రబాబు, లోకేష్ లు వర్షాకాలంలో పాదయాత్రలు ఆపితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి చమత్కరించారు. మా వైసీపీ మంత్రి...
జిల్లాలోని పదిమంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలుపునకు బారాషాహిద్ దర్గాలో రొట్టెను పట్టుకున్నానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బారాషాహీద్ దర్గాలో గంధోత్సవం తర్వాత పరిస్థితులను సమీక్షించేందుకు మంత్రి కాకాని తో...