“అందరి గెలుపునకు ఎంపీ ఆదాల రొట్టె”
జిల్లాలోని పదిమంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలుపునకు బారాషాహిద్ దర్గాలో రొట్టెను పట్టుకున్నానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బారాషాహీద్ దర్గాలో గంధోత్సవం తర్వాత పరిస్థితులను సమీక్షించేందుకు మంత్రి కాకాని తో...