25.7 C
Hyderabad
May 19, 2024 05: 31 AM

Tag : N Chandrababu Naidu

Slider ముఖ్యంశాలు

మంత్రి బొత్స ను అనాలంటే నా సంస్కారం అడ్డొస్తోంది…!

Satyam NEWS
మాజీ సీఎం ,టీడీపీ అధినేత ను…పుడింగని మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్ చేయడం… ఆయన స్థాయి దిగజారడమేనని విజయనగరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పార్టీ...
Slider ముఖ్యంశాలు

ఈ సారి చంద్రబాబు గెలవకపోతే…..

Satyam NEWS
ఈ సారి మన నేత చంద్రబాబు గెలవకపోతే రాష్ట్రంలో శాంతి భద్రత లు గాడితప్పడమే కాక…మన భార్య ,మనకు కాకుండా పోతుందని… టీడీపీ సీనియర్ నేత ,పాలిట్ బ్యూరో సభ్యులు ,కేంద్ర మాజీ మంత్రి...
Slider చిత్తూరు

నారా, పెద్దిరెడ్డి ఆధిపత్య పోరులో విజేత ఎవరు ?

Satyam NEWS
మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ దిగ్గజాల మధ్య రాజకీయ పోరు రసవత్తరంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు, వైసీపీ అగ్రనేత, మంత్రి...
Slider సంపాదకీయం

ఎన్ డి ఏ లో చేరేందుకు ప్రాధేయపడుతున్న జగన్

Satyam NEWS
బీజేపీతో జట్టు కట్టేందుకు సీఎం జగన్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇంత కాలం ముసుగులో కొనసాగిన స్నేహాన్ని ఇక నుంచి బాహాటంగా కొనసాగించాలని, అందుకోసం నేరుగా రాజకీయ పొత్తు పెట్టుకోవాలని జగన్ ప్రతిపాదిస్తున్నట్లు...
Slider ప్రత్యేకం

వైసీపీ పాలనలో నేరాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం

Satyam NEWS
అందరికీ నమస్కారం… బాపట్ల జిల్లాలో అభంశుభం తెలియని ఒక బాలుడిని అత్యంత పాశవికంగా సజీవ దహనం చేసిన ఘటన నన్ను ఎంతగానే కలిచివేసింది. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, బలహీనవర్గాలు, దళితులు, మైనారిటీలపై దాడులు, ప్రభుత్వానికి...
Slider మహబూబ్ నగర్

కొత్తకోట దయాకర్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న చంద్రబాబు

Satyam NEWS
దేవరకద్ర నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్...
Slider కృష్ణ

ఏపిలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇది

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు లేనట్లే. ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్న వేళ మంత్రి ఈ విధంగా స్పందించారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన...
Slider ముఖ్యంశాలు

అప్పుడే తాడేపల్లిలో వణుకు మొదలైంది

Satyam NEWS
అభివృద్ధికి కేరాఫ్ గా మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత  చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి  ఆయన అహర్నిశలు కృషి చేశారు. అభివృద్ధితో ఏదైనా సాధ్యమేనని...
Slider తూర్పుగోదావరి

‘భవిష్యత్‌కు గ్యారంటీ’ పేరుతో టీడీపీ మేనిఫెస్టో

Satyam NEWS
‘‘ మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం. 18 – 59 ఏళ్ల మహిళలకు ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఖాతాల్లో వేస్తాం. ఇంట్లో ప్రతి మహిళకు పథకం వర్తింపు. ‘తల్లికి వందనం’ కింద...
Slider తూర్పుగోదావరి

27, 28న వేమగిరిలో టీడీపీ మహానాడు

Satyam NEWS
ఈ నెల 27, 28న తూర్పు గోదావరి జిల్లా వేమగిరిలో టీడీపీ మహానాడు జరగనున్నది. మహానాడులో మేనిఫెస్టో ప్రాథమిక అంశాలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు వెల్లడించనున్నారు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న...