40.2 C
Hyderabad
April 29, 2024 17: 40 PM

Tag : N Chandrababu Naidu

Slider హైదరాబాద్

అభ్యర్ధుల ఎంపికకు ఏడుగురు సభ్యులతో కమిటీ

Satyam NEWS
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అనే విషయమై నేడు స్పష్టత వచ్చింది. తెలంగాణ ఎన్నికల బరిలోకి టీడీపీ కూడా దిగనుంది. ఈ క్రమంలోనే ఈ అసెంబ్లీ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ...
Slider కడప

రాజంపేట టీడీపీలోకి వైసీపీ, జనసేన నేతల వలసలు

Satyam NEWS
అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు నియోజకవర్గాల్లోని వైసిపి జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి వాసు రాజంపేట నియోజకవర్గం ఇన్చార్జి బత్యాల చెంగల్ రాయుడు, రైల్వే కోడూరు...
Slider ముఖ్యంశాలు

దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

Satyam NEWS
ఏపీలో అధికార వైసీపీ దొంగ ఓట్లు చేర్చడం, ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లు తొలగించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేయనున్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ను...
Slider విజయనగరం

ఈ నెల 25వ తేదీన విజయనగరం కు సీఎం జగన్…!

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. కొత్తగా చంద్రబాబా అవతారం ఎత్తి మంత్రించిన తాయత్తులు ఇస్తారంటని, ఆయన తాయత్తులకు అంత బలమే ఉంటే గత ఎన్నికల్లోనే గెలిచి ముఖ్యమంత్రి అయ్యేవాడని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల...
Slider తూర్పుగోదావరి

జొన్నాడ లో ఇసుక ర్యాంప్ ను పరిశీలించిన చంద్రబాబు

Satyam NEWS
కొత్తపేట వెళుతూ జొన్నాడ లో ఇసుక డంపింగ్ ప్రాంతాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఇసుక తవ్వకాలపై అక్రమాలను ప్రశ్నించారు. ఎటువంటి పత్రాలు లేకుండా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు జరుగుతున్న విధానాన్ని,...
Slider విశాఖపట్నం

ఇండియా విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్న చంద్రబాబు

Satyam NEWS
5 strategies for India as global leader పేరుతో విజన్ డాక్యుమెంట్ ను తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. విశాఖపట్నంలో ఆగస్టు 15న ఈ కార్యక్రమం జరుగుతుంది....
Slider ప్రత్యేకం

రాష్ట్రపతికి లేఖ: మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిలా ప్రవర్తిస్తున్న జగన్

Satyam NEWS
2019 లో వైఎస్ జగన్ సిఎం అయిన తరవాత రాష్ట్రంలో జరుగుతున్న హింస, నిరంకుశ పాలన, అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజ్యాంగ సంస్థలు, వ్యవస్థల విధ్వంసం, న్యాయ వ్యవస్థ, కేంద్ర సంస్థలపై జరుగుతున్న...
Slider సంపాదకీయం

గాలి వాటం మార్చుకున్న పవన్ కల్యాణ్?

Satyam NEWS
పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహంలో మార్పు కనిపిస్తున్నదా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. గతంలో టిడిపి నేతలపై ఎక్కడ దాడులు జరిగిన ముందుగా ఖండిస్తుండే పవన్ కళ్యాణ్ ఈ నెల 4న అంగళ్లులో...
Slider ప్రత్యేకం

దాడి ఘటనపై సీబీఐ తో దర్యాప్తు చెయ్యాలి

Satyam NEWS
పుంగనూరులో తనపై జరిగిన రాళ్లదాడి పై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. సాగు నీటి ప్రాజెక్టుల సందర్శన కోసం విజయనగరం వచ్చిన ఆయన కేంద్ర మాజీ మంత్రి, సీనియర్...
Slider చిత్తూరు

పుంగనూరులో టీడీపీ కార్యకర్తల అక్రమ అరెస్ట్ ఖండించిన చంద్రబాబు

Satyam NEWS
పుంగనూరులో పదుల సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తల అక్రమ అరెస్టులు, నిర్భందాన్ని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. పోలీసులు తమ నిర్భందంలో ఉన్నపార్టీ క్యాడర్ ను కోర్టులో హాజరు పరచకపోవడం,...