తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం టిడిపి సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆన్ లైన్ లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు: ఈ జులై, ఆగస్ట్ నెలలు...
చంద్రబాబునాయుడు తనను తాను ప్రతిపక్ష నాయకుడుగా ప్రతి సారీ చెప్పుకోవడం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇష్టంగా అనిపించడం లేదు. ఎలాగైనా ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా పోగొడితే ఇక ఆయన...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు రెండు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు. మార్చి 22న హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు లాక్ డౌన్ అమల్లోకి రావడంతో అక్కడే ఉండిపోయారు. లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో...
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రెండు రాష్ట్రాలు భారత్ – పాకిస్తాన్ లా కొట్టుకుంటాయని దీక్షలు చేసిన పెద్దమనిషి వై ఎస్ జగన్ అని చంద్రబాబునాయుడు అన్నారు. అదే కాళేశ్వరం ప్రారంభానికి...
ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నేపధ్యంలో క్షతగాత్రులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వెళ్లేందుకు అనుమతి కోరగా ప్రభుత్వ హోంశాఖ అనుమతించింది. ఈరోజు మధ్యాహ్నం 1:30 నిమిషాలకు చంద్రబాబు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం...
విశాఖలో విషవాయువు లీక్ ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మృతి చెందడం, అధిక సంఖ్యలో ఆసుప్రతిపాలు కావడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు....
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించినందున ఆంధ్రప్రదేశ్ లోని పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. పొగాకు రైతులు...
తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు నేడు 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. కరోనా నేపథ్యంలో ఆయన తన పుట్టిన రోజును హైదరాబాద్ లోని తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. కేక్ కట్...