రిమైండర్: జగనన్నా మమ్మల్ని మరచిపోయావా అన్నా?
లాక్ డౌన్ సమయంలో ఎవరిని ఉద్యోగాల నుంచి తీసేయద్దని, అందరికి జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా ఏ ప్రయివేటు విద్యా సంస్థా పాటించడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్...