నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ కు ఫిర్యాదు చేసిన బిజెపి నేతలు
అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుపోయిన ఘటనలో భాధితులకు న్యాయం చెయ్యాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ కు బిజెపి నేతలు నాగోతు రమేష్ నాయుడు, రఘు, భాస్కర్ ఫిర్యాదు చేశారు. 60...