హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి
ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఇద్దరు పసి పిల్లలు మరణించారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇద్దరు చిన్నారుల మృతి చెందారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శ్రావణి లింగస్వామి దంపతుల చిన్నారి...