No money for terror : ఢిల్లీలో అంతర్జాతీయ సదస్సు ఆరంభం
టెర్రర్ ఫండింగ్ను అరికట్టేందుకు ‘నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సు నేటి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేసే మార్గాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన రెండు రోజుల ప్రపంచ...