అయోధ్యలో పెద్ద ఎత్తున హోటళ్లు పెడుతున్న OYO
హాస్పిటాలిటీ టెక్నాలజీ కంపెనీ OYO ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 2023 సంవత్సరంలో 50 కొత్త ప్రాపర్టీలను ప్రారంభించాలని యోచిస్తోంది. వీటిలో దాదాపు 25 గృహ యజమానులు నిర్వహించే ‘హోమ్స్టేలు’ కాగా, మరో 25 చిన్న, మధ్య...