పంచాయతి కార్యదర్శులను పర్మినెంట్ చేయాలి
ప్రొబేషన్ కాలం ముగిసినందున జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేసి, వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించి, సమ్మెను విరమింపజేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి...