ఎకరాకు రూ. లక్ష చెల్లించాలి
మిర్చి రైతులకు నష్టపరిహారం ఎకరాకు రూ. లక్ష చొప్పున చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు. భద్రాచలం నియోజకవర్గంలో పొంగులేటి పర్యటించారు. పర్యటనలో భాగంగా...