పర్యాటక ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయండి
రాష్ట్రంలో ప్రభుత్వ పరంగాను,ప్రభుత్వ ప్రవేట్ భాగస్వామ్యం(పిపిపి) విధానంలోను ఇప్పటికే చేపట్టిన,ప్రతిపాదించిన పర్యాటక ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం వెలగపూడి...