ఆ సమయం లో అసలు బయటకు రావొద్దు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయని, సగటున 42 డిగ్రీలు నమోదవుతుండటంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్యశాఖ ప్రజా రోగ్య సంచాలకులు డా జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో హీట్ వేవ్అలర్ట్ ఉన్నట్లు మీడియాకు...