గిడ్డంగుల సంస్థ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన రజనీ
దివంగత బిఆర్ ఎస్ నేత సాయిచంద్ సతీమణి రజనీ గిడ్డంగుల సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. గిడ్డంగుల కార్యాలయంలోని ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించగా, మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత,...