42.2 C
Hyderabad
May 3, 2024 17: 40 PM
Slider ముఖ్యంశాలు

దర్గాను దర్శించుకున్న రజనీకాంత్, ఏ.ఆర్ రెహ్మాన్, ఐశ్వర్య

#darga

కడప అమీన్ పీర్ దర్గాను సూపర్ స్టార్ రజనీకాంత్, సంగీత మాంత్రికుడు ఏ.ఆర్ రెహ్మాన్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శించుకున్నారు. దర్గాకు విచ్చేసిన రజనీకాంత్, ఏ.ఆర్ రెహ్మాన్ కు దర్గా సంప్రదాయ ప్రకారం ఘనంగా స్వాగతం పలికి, తలకు పాగా చుట్టిన దర్గా పీఠాధిపతి సాదరంగా ఆహ్వానించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దర్గా విశిష్ఠతను అడిగి తెలుసుకున్నారు.

Related posts

బీజేపీ గూటికి వైసీపీ నేత ఏలూరి రామచంద్రారెడ్డి

Satyam NEWS

రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్

Satyam NEWS

ప్రారంభమైన రహదారి మరమ్మత్తు పనులు

Satyam NEWS

Leave a Comment