కడప అమీన్ పీర్ దర్గాను సూపర్ స్టార్ రజనీకాంత్, సంగీత మాంత్రికుడు ఏ.ఆర్ రెహ్మాన్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శించుకున్నారు. దర్గాకు విచ్చేసిన రజనీకాంత్, ఏ.ఆర్ రెహ్మాన్ కు దర్గా సంప్రదాయ ప్రకారం ఘనంగా స్వాగతం పలికి, తలకు పాగా చుట్టిన దర్గా పీఠాధిపతి సాదరంగా ఆహ్వానించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దర్గా విశిష్ఠతను అడిగి తెలుసుకున్నారు.
previous post