రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఇబ్రహీంపట్నం మండలం రాపోలు వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను భానుప్రకాశ్, నవీన్, నారాయణరెడ్డిగా...