పేద బ్రాహ్మాణ కుటుంబాలకు బియ్యం పంపిణీ
కరోనా వైరస్(Covid-19) కరాళనృత్యం చేస్తూన్న నేపథ్యంలో చాలామంది ఉపాధిని కోల్పోయిన పరిస్థితుల్లో వారిలో కొందరినైనా ఆదుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం వీధిలో వున్న పేద బ్రాహ్మాణ కుటుంబాలకు సోమవారం బియ్యం బస్తాలు...