మిల్లుల్లో యంత్ర సామాగ్రిని అప్ గ్రేడ్ చేసుకోవాలి
ఖమ్మం జిల్లాలోని రైస్ మిల్లర్లు తమ మిల్లుల్లో యంత్ర సామాగ్రిని అప్ గ్రేడ్ చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులు, మిల్లర్లతో అదనపు కలెక్టర్...