రైతుల్ని దోచుకునేందుకు వైసీపీ ఫోన్ పే బ్యాచ్ లు దిగాయి
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా రైతు సోదరులు వ్యవసాయం దండగ అన్న స్థితికి వచ్చేశారు....