ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి ‘డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు’గా పిలుస్తారు. రైతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలకు గుర్తుగా ఆయన...
ఖరీఫ్ సాగు లో రైతు కు అవసరమైన విత్తనాలు ఎరువులు పురుగుమందులు యంత్రాలు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులోకి తేవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు....