శబరి యాత్రకు తరలివెళ్లిన వనపర్తి వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ అయ్యప్ప స్వాములు
వనపర్తి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం ఇరుముడి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దాదాపు 80 మంది అయ్యప్పలు ఇరుముడి ధరించి శబరిమల యాత్రకు తరలి వెళ్లారు. ముత్తు కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో...