కేంద్ర నిర్ణయం ఉపసంహరణ: జైనుల పుణ్యక్షేత్రం యధాతధం
జైనులకు అత్యంత పవిత్ర పుణ్య క్షేత్రమైన జార్ఖండ్ లోని ‘శ్రీ సమ్మేద్ శిఖర్’ను పర్యాటక ప్రాంతంగా చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జైన...