మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. బీజేపీ-కాంగ్రెస్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా...
ఒకప్పుడు మనదేశంలో చిరుతపులులు చాలా పెద్దసంఖ్యలో ఉండేవి. సింహాలు, ఏనుగులు, పులులు వంటి పెద్ద జంతువులతో పాటు అనేక పరిమాణాల్లో, ఆకృతుల్లో,వివిధ జీవలక్షణాలతో కోట్లాది జీవరాసులు ఉండేవి. అవి చాలా వరకూ అంతరించిపోయాయి. ఉన్న...
జైనులకు అత్యంత పవిత్ర పుణ్య క్షేత్రమైన జార్ఖండ్ లోని ‘శ్రీ సమ్మేద్ శిఖర్’ను పర్యాటక ప్రాంతంగా చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జైన...
ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో హిందీ మూడవది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చబడిన ఇరవై ఒక్క భాషలతో పాటు హిందీకి ప్రత్యేక స్థానం ఉంది. హిందీని మాతృభాషగా ముందుకు తీసుకెళ్లే దిశలో ఏ రాష్ట్రమైనా...
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటీవ్ వచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కరోనా పాజిటీవ్ రావడంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఆయన కుటుంబ సభ్యులకు,...