విద్యాశాఖలో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
విద్యాశాఖలో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. హైదరాబాద్ని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్ హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్...