40.2 C
Hyderabad
April 29, 2024 18: 17 PM
Slider ముఖ్యంశాలు

విద్యాశాఖలో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

#education department

విద్యాశాఖలో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. హైదరాబాద్‌ని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్ హరీశ్‌ రావు, సత్యవతి రాథోడ్‌, జగదీశ్‌ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యాశాఖలో సుదీర్ఘంగా ఉన్న సమస్యలపైచర్చించారు.
టెట్‌ నిర్వహణ, టీచర్ల నియామక ప్రక్రియ, మన ఊరు-మన బడి, మన బస్తి-మన బడి, రెండో విడుత అమలు వంటి వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తున్నది.

Related posts

హామీలు నెరవేర్చలేక ప్రజాదరణ కోల్పోయిన లిజ్ ట్రస్

Satyam NEWS

అణగారిన వర్గాలకు టీడీపీ అండగా ఉంటుంది

Satyam NEWS

గుడిసెలు తగలబెట్టిన వారిని వెంటనే శిక్షించాలి

Satyam NEWS

Leave a Comment