విద్యాశాఖలో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. హైదరాబాద్ని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్ హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యాశాఖలో సుదీర్ఘంగా ఉన్న సమస్యలపైచర్చించారు.
టెట్ నిర్వహణ, టీచర్ల నియామక ప్రక్రియ, మన ఊరు-మన బడి, మన బస్తి-మన బడి, రెండో విడుత అమలు వంటి వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తున్నది.