ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి నిండు ప్రాణాన్ని కాపాడుదాం
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రయివేట్ వైద్యశాలలో గురువారం గర్భిణీ మహిళకు ‘ఓ’ పాజిటివ్ రక్తం అత్యవసరంగా కావాలని నాగమణి అనే మహిళ జనచైతన్య ట్రస్ట్ సభ్యులు పి.వంశీ,పారా.సాయి,శివశంకర్ లకు సమాచారం...