పంచలింగాల దర్శనాలకు వెళ్లిన శివస్వాములు
బాన్సువాడ శివదీక్ష సేవా సమితి శివస్వాములు మాఘ అమావాస్య పురస్కరించుకుని మంజీర నది పరివాహక ప్రాంతాల్లో కొలువుదీరిన 5 స్వయంభు లింగాలు (పంచలింగాలు )దర్శనార్థం తరలివెళ్లారు. ముందుగా నసురుల్లాబాద్ మండలంలోని సోమలింగేశ్వర ఆలయం, పిట్లం...