శ్రీకాళహస్తి సీఐపై ఎస్పీకి పవన్ ఫిర్యాదు
జనసేన అధినేత పవన్కల్యాణ్ తిరుపతి చేరుకున్నారు.శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్పైతిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఆయన ఫిర్యాదు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి తిరుపతికి వచ్చారు. జనసేన...