విద్యారంగ సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా సమయంలో విద్యారంగం పై పూర్తి స్పష్టత ఇచ్చి విద్యార్ధుల గందరగోళం నుండి బయట పడవేయాలని ఎస్.ఎఫ్.ఐ.జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ప్రభుత్వాని డిమాండ్ చేసారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని...