తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం సైబరాబాద్ పోలీసుల రక్తదాన శిబిరం
సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు తలసేమియా బాధితుల సహాయార్థం హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని బుట్ట కన్వెన్షన్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్...