విద్యార్ధులకు నూతన సాంకేతిక పద్దతులలో విద్యా బోధన చేయాలి
విద్యార్ధి దశలోనే నూతన సాంకేతికతను అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు ఉంటాయని శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు ఆదివారం నిర్వహించిన...