వైకుంఠ ఏకాదశికి తిరుమలలో సర్వం సిద్ధం
తిరుమలలో జనవరి 6న వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి పర్వదినాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం...