వైకుంఠ ఏకాదశి రోజు నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఉద్యోగులు ప్రవేశించే బయోమెట్రిక్ ద్వారా అనుమతించడంపై వివాదం రాజుకుంది.భక్తుల తో పాటు నాయకులు టి టి డి తీరుపై ఆగ్రహం వ్యక్తం...
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ను శ్రీవారి ఆలయం నుండి శ్రీ భూవరాహస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీవారి...
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ...
శ్రీవారి ఆలయానికి జనవరి 6 వైకుంఠ ఏకాదశి, 7న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతోంది. ఈ క్రమంలో టిటిడి అదనపు ఈవో...
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 26 నుండి 2020, జనవరి 19 వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్యయనంగా...
తిరుమల తిరుపతి దేవస్థానానికి కాసులు గలగలలాడుతున్నాయి. వేంకటేశ్వరుడికి హుండీ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఏడు నెలల్లో రూ.777.78 కోట్ల కానుకలు తిరుమల వేంకటేశుడికి అందాయి. 2018లో ఏడు...