గిరిజన రైతుల భూముల్లో అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం
రైతులకు పట్టాలు ఉన్న భూముల్లో అటవీ శాఖ అధికారులే అక్రమంగా ప్రవేశిస్తున్నారు. అక్రమంగా ప్రవేశించడమే కాదు వారి అనుమతి లేకుండా కందకాలు తవ్వేస్తున్నారు. దాంతో రైతులు ఆక్రందనలు చేస్తున్నారు. తమను ఆదుకునేవారెవరు అంటూ ప్రశ్నిస్తున్నారు....