ట్రైన్ మిషప్ : రైలు ఎడ్లబండిని ఢీ కొనడంతో 5గురు మృతి
బీహార్లోని హాసన్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.బీహార్లోని సమస్తిపూర్-ఖాగారియా డివిజన్లోని హసన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఎద్దుల బండిని ఢీ కొనడంతో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి...