అర్హులైన జర్నలిస్టుందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అర్హులైన జర్నలిస్టుందరికీ ఇళ్లు , ఇళ్లస్థలాలు ఇవ్వాలని టియూడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాం నారాయణ డిమాండ్ చేశారు . ఖమ్మంలోని ప్రెస్క్లబ్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...