కిలో బంగారం స్వాధీనం
చెన్నైనుండి విజయవాడకు ఆర్టీసీ బస్సులో కిలో బంగారాన్నితరలిస్తున్నఇద్దరు వ్యక్తులను ఒంగోలు వద్ద డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని విజయవాడలోని డీఆర్ఐ కార్యాలయానికి తరలించారు. అక్రమ బంగారు కొనుగోళ్ళ నేపథ్యంలో వీరు బంగారం...